లండన్: బాగా తియ్యగా ఉండే ఆహారపదార్థాలను ఎక్కువగా తీసుకోవటం వల్ల పేగు కేన్సర్ వచ్చే ప్రమాదం ఉందని బ్రిటన్ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కేకులు, డ్రింకులు, క్రిస్పీలు, డెజర్ట్లు, బిస్కట్లు వంటివి మితిమీరి తింటే ఈ ప్రమాదం పొంచిఉంటున్నట్లు తమ అధ్యయనంలో వెల్లడైందని చెప్పారు. అబెర్దీన్, ఎడిన్బరో విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఈ అధ్యయనం నిర్వహించారు. దీంట్లో భాగంగా రెండువేలమంది పేగు కేన్సర్ బాధితుల ఆహార అలవాట్లను పరిశీలించారు.
- ===========================
Visit my website at ->
Dr.Seshagirirao.com/
No comments:
Post a Comment
Thanks for your Comment . Your feedback is important for improvement of this blog.